Post Mauryan Period Questions and answers

Post Mauryan Period Questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. మౌర్యుల తదనంతర కాలం ఎప్పుడు ?




Answer is D)
200 B.C – 300 A.D


2. 200 B.C – 300 A.D మద్య కాలాన్ని ఏమంటారు ?




Answer is C)
1 మరియు 2 .


3. 200 B.C – 300 A.D మద్య కాలం లో ఉత్తర భారత దేశం ని ఎవరు పరిపాలించారు




Answer is C)
1 మరియు 2 .


4. 200 B.C – 300 A.D మద్య కాలం లో భారత దేశం ని ఎవరు పరిపాలించారు




Answer is D)
పైవి అన్ని .


5. 200 B.C – 300 A.D మద్య కాలం లో మద్య దక్షిణ భారత దేశం ని ఎవరు పరిపాలించారు




Answer is C)
1 మరియు 2 .


6. 200 B.C – 300 A.D మద్య కాలంలో భారత దేశంని పరిపాలించిన విదేశియిలు ఎవరు




Answer is
పైవి అన్ని .


7. భారత దేశం లో మొట్టమొదటి సారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టినది ఎవరు




Answer is A)
ఇండో గ్రీకులు .


8. భారత దేశం లో ఎవరి కాలం నుండి గాంధార శిల్ప కళ ప్రారంబమైనది




Answer is A)
ఇండో గ్రీకులు .


9. భారత్ ను జయించిన మొట్టమొదటి గ్రీకు దండయాత్రి కుడు ఎవరు




Answer is A)
ఆలెగ్జాండర్.


10. భారత్ ను పరిపాలించిన ఇండో గ్రీక్ లను ఏమని పిలుస్తారు




Answer is B)
యవనులు .


11. ఇండో గ్రీక్ రాజులలో గొప్ప వాడు ఎవరు




Answer is C)
మినాండర్.


12. మినాండర్ యొక్క సేనాపతి ఎవరు




Answer is A)
నాగసేనుడు.


13. మినాండర్ మరియు నాగసేనుడు మధ్య జరిగిన బౌద్ధ సంబాషణ పై రాసినటువంటి పుస్తకం ఏది




Answer is D)
మిలిందపన్నో .


14. బౌద్ధ మతం లోనే అత్యంత ప్రధానమైన గ్రంథం మిలిందపన్నో ని ఏ భాషలో రచించారు




Answer is D)
ఫాలి.


15. మినాండర్ నాణేలపై ఏఎ బిరుదులను ముద్రించారు




Answer is D)
2 మరియు 3 .


16. మధ్య ఆసియా ప్రాంతీయులు అయిన స్కిథియన్ లను భారతదేశం లో ఏమను పిలిచేవారు




Answer is B)
శకులు


17. శకులలో మొదటివారు ఎవరు




Answer is C)
మావుజ్.


18. శకులలో మొదటి గొప్ప వారు ఎవరు




Answer is B)
నహపాలుడు .


19. శకులలో అతి గొప్ప వారు ఎవరు




Answer is B)
నహపాలుడు .


20. శకులలో అతి గొప్ప వారు ఎవరు




Answer is A)
రుద్రదామనుడు.

Post Mauryan Period MCQ

Leave a Reply

Your email address will not be published.