Post Mauryan Period Questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.
1. మౌర్యుల తదనంతర కాలం ఎప్పుడు
?
200 B.C – 300 A.D
2. 200 B.C – 300 A.D మద్య కాలాన్ని ఏమంటారు
?
1 మరియు 2 .
3. 200 B.C – 300 A.D మద్య కాలం లో ఉత్తర భారత దేశం ని ఎవరు పరిపాలించారు
1 మరియు 2 .
4. 200 B.C – 300 A.D మద్య కాలం లో భారత దేశం ని ఎవరు పరిపాలించారు
పైవి అన్ని .
5. 200 B.C – 300 A.D మద్య కాలం లో మద్య దక్షిణ భారత దేశం ని ఎవరు పరిపాలించారు
1 మరియు 2 .
6. 200 B.C – 300 A.D మద్య కాలంలో భారత దేశంని పరిపాలించిన విదేశియిలు ఎవరు
పైవి అన్ని .
7. భారత దేశం లో మొట్టమొదటి సారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టినది ఎవరు
ఇండో గ్రీకులు .
8. భారత దేశం లో ఎవరి కాలం నుండి గాంధార శిల్ప కళ ప్రారంబమైనది
ఇండో గ్రీకులు .
9. భారత్ ను జయించిన మొట్టమొదటి గ్రీకు దండయాత్రి కుడు ఎవరు
ఆలెగ్జాండర్.
10. భారత్ ను పరిపాలించిన ఇండో గ్రీక్ లను ఏమని పిలుస్తారు
యవనులు .
11. ఇండో గ్రీక్ రాజులలో గొప్ప వాడు ఎవరు
మినాండర్.
12. మినాండర్ యొక్క సేనాపతి ఎవరు
నాగసేనుడు.
13. మినాండర్ మరియు నాగసేనుడు మధ్య జరిగిన బౌద్ధ సంబాషణ పై రాసినటువంటి పుస్తకం ఏది
మిలిందపన్నో .
14. బౌద్ధ మతం లోనే అత్యంత ప్రధానమైన గ్రంథం మిలిందపన్నో ని ఏ భాషలో రచించారు
ఫాలి.
15. మినాండర్ నాణేలపై ఏఎ బిరుదులను ముద్రించారు
2 మరియు 3 .
16. మధ్య ఆసియా ప్రాంతీయులు అయిన స్కిథియన్ లను భారతదేశం లో ఏమను పిలిచేవారు
శకులు
17. శకులలో మొదటివారు ఎవరు
మావుజ్.
18. శకులలో మొదటి గొప్ప వారు ఎవరు
నహపాలుడు .
19. శకులలో అతి గొప్ప వారు ఎవరు
నహపాలుడు .
20. శకులలో అతి గొప్ప వారు ఎవరు
రుద్రదామనుడు.